ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో క
మార్షల్ ఆర్ట్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. ఈ అమెరికా లెజెండరీ నటుడు తన 32వ ఏట(1973 జూలైలో) మృతిచెందారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వాడ డం వల్ల ‘సెరెబ్రల్ ఎడిమా’ వ్యాధి బారినపడ్డారని, మెదడు వాపు�
ఇండియానేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు కాగా, దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లు, కార్యాలయాలు, అపార్ట్మెంట్ల
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రిమెడిసివిర్ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో తాము కొనుగోలు చేసినప్పటికీ అతడికి ఇవ్వలేదని తెలిపింది. చికిత్సలో వైద్యల నిర్లక్ష్యం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు గౌతమ్ బుద్ధ్ నగ
ఉదయ్కిరణ్ ఆత్మహత్య సంఘటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు ఉదయ్కిరణ్.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందా రు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్
ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాటం చేస్తూ.. తనదైన శైలితో అద్భుతమైన చిత్రాలను గీస్తూ యువతకు ఆదర్శంగా నిలిచింది సువర్ణ. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబండ తండాకు చెంద
గంజాయి మత్తులో ఆటోడ్రైవర్పై అతడి స్నేహితులే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రియాసత్నగర్కు చెందిన ఇమ్రాన్ ఆటో డ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుద్వేల్ గ్రామానికి చెందిన బిరాధర్ వెంకట్ రావు (24) హైటెక్ సిటీలో ప్రైవేట్
వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి పారిశుధ్య కార్మికుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో గురువారం ఉదయం �
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�
బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా రాయికల్కు