రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుద్వేల్ గ్రామానికి చెందిన బిరాధర్ వెంకట్ రావు (24) హైటెక్ సిటీలో ప్రైవేట్
వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి పారిశుధ్య కార్మికుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో గురువారం ఉదయం �
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�
బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా రాయికల్కు
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
మహారాష్ర్టాలోని యావత్మాల్ జిల్లాకు చెందిన వైద్యురాలు బర్నోట సురేఖ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మాల్కు చెందిన వైద్యురాలు సురేఖ, భర్త ఫియుష్తో �
రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తా�
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూశారు
సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోన