ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడటంతో ప్రాణ
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తమ్ముడిని హత్య చేశాడు. తమ్ముడిని కడతేర్చిన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని ధనంజయ్ అలియాస్ పింటూ యాదవ్గా గుర్తించిన పోలీస�
పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముం�
సరదాగా ఈత కొట్టేందుకు లోతు తెలియని నీటి గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసు�
సెల్లార్ గుంతలో పడి ఓ యువతి మృతి చెందింది. ఈ మధ్యనే యువతి పెండ్లి నిశ్చయమైందని, ఏడాదిలో పెండ్లి ఉన్నదని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబీకులు బోరుమని విలపించారు. భవన నిర్మాణం కోసం భారీ సెల్లార్�
కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కిస్మత్పూర నివాసి రోహిత్ యాదవ్ (21) డిగ్రీ విద్యార్థి. అమీర్పేటలో�
స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ చెతిలో కత్తిపోట్లకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న నానక్రాంగూడకు చెందిన చెఫ్ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్
రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలన�
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యా�
గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... లింగంపల్లి రైల్ విహార్ కాలన�
దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడె�
బీజేపీ నాయకురాలు, టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసు�