రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
మహారాష్ర్టాలోని యావత్మాల్ జిల్లాకు చెందిన వైద్యురాలు బర్నోట సురేఖ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మాల్కు చెందిన వైద్యురాలు సురేఖ, భర్త ఫియుష్తో �
రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తా�
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూశారు
సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోన
ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడటంతో ప్రాణ
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తమ్ముడిని హత్య చేశాడు. తమ్ముడిని కడతేర్చిన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని ధనంజయ్ అలియాస్ పింటూ యాదవ్గా గుర్తించిన పోలీస�
పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముం�