గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... లింగంపల్లి రైల్ విహార్ కాలన�
దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడె�
బీజేపీ నాయకురాలు, టిక్కాట్ స్టార్ సోనాలి ఫోగాట్(42) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసు�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఆటవిక సంస్కృతి రాజ్యమేలింది. గుర్తుతెలియని దండగులు కత్తులతో వెంబడించి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను పాశవికంగా హత్య చేశారు. గ్రామంలో టీఆర్ఎస్ అభ�
ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎ�
సాధారణ ప్రసూతి చేస్తున్న సమయంలో బిడ్డ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటు చేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాలింత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బా�
మూడు గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి మంగపేట, ఆగస్టు 1: అరవై ఏండ్లు అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భార్య మృతిచెందిన మూడు గంటల్లోపే మనోవేదనకు గురైన భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన ము
అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడు
బోతడ్ జిల్లా కేంద్రంలో 28 మంది మృత్యువాత.. చికిత్స పొందుతున్న 45 మంది ప్రమాదక మిథనాల్తో తయారు చేసి విక్రయాలు రాజకీయ నేతల అండతోనే సారా దందా: కేజ్రీవాల్ అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల�
ద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిప�