జేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మ�
కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45
బ్రెయిన్ స్ట్రోక్తో నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకొన్నది. మెదక్ పట్టణానికి చెందిన అఖిల మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్రకు ఆంధ్రప్రదేశ్లోని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోమాని శ్రీనివాసరావు (37) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు �
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యా
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�