హర్యానాలోని గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కార్మికుడి (42)ని మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
sadhguru jaggi vasudev | చాలా సమాజాలలో మరణం ఓ నిషిద్ధ వాక్యం. మాట్లాడుకోరు. చర్చించుకోలేరు. ఏకాభిప్రాయానికి రాలేరు. దీంతో జీవితంలోని ఏదో ఒక దశలో హుందాగా, నిశ్శబ్దంగా ముగిసిపోవాల్సిన ఓ ఘట్టం- ఏడుపులూ పెడబొబ్బలతో, శాపనార్�
Delhi | వారిద్దరు దోస్తులు. ఒకరి అవసరం నిమిత్తం మరొకరి దగ్గర డబ్బు బదులు తీసుకున్నాడు. ఫలానా తేదీ నాడు తిరిగిస్తా అని చెప్పాడు. అయితే చెప్పిన తారీఖులోపు పైసలు ఇవ్వలేకపోయాడు.