Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా
Football | భారత మాజీ ఫుట్బాలర్, దిగ్గజ క్రీడాకారుడు సుభాస్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల సుభాస్.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Crime News | పొట్టకూటి కోసం నాలుగిళ్లలో పని చేసే ఒక మహిళ దురదృష్టవశాత్తూ మరణించింది. పని కోసం వెళ్లిన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయి దుర్మరణం పాలైంది. ఈ ఘటన హైదరాబాద్లోని షేక్పేట్ సమీపంలో
Sanitiser | శానిటైజర్ వల్ల ఒక వ్యక్తి మరణించాడు. పోలీస్ స్టేషన్లో ఉండగా మత్తులో ఎక్కువగా శానిటైజర్ తీసుకున్న ఒక వ్యక్తి.. పోలీసులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆరువారాలపాటు చికిత్స అనంతరం
వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో 5వేల పేజీల చార్జిషీట్ దాఖలు నిందితులుగా ఆశిష్ సహా 14 మంది పేర్లు లఖింపూర్ ఖీరీ, జనవరి 3: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో గతేడాది అక్టోబర్లో రైతులను కార్లతో
Tik Tok | టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు
Tragedy | ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లిచేసుకునేందుకు ప్రేమికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు ఫలిస్తే.. మరికొందరి ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ�
న్యూఢిల్లీ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని, నటనా చాతుర్యం, అద్భుతమై�
ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు �
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఘటనలు కల్లూరు/డిండి, అక్టోబర్ 17: ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో నీట మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఇద్దరు
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఓ
భర్త మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూతసంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 22: వృద్ధ దంపతులు చావులోనూ ఒక్కటయ్యారు. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య మనోవేదనతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి �
క్రైం న్యూస్ | ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట�