ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఘటనలు కల్లూరు/డిండి, అక్టోబర్ 17: ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో నీట మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఇద్దరు
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఓ
భర్త మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూతసంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 22: వృద్ధ దంపతులు చావులోనూ ఒక్కటయ్యారు. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య మనోవేదనతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి �
క్రైం న్యూస్ | ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట�
కుంటలో నుంచి మృతదేహం వెలికితీతనీలగిరి, సెప్టెంబర్ 7: వాకింగ్ కోసం వెళ్లిన ఓ డాక్టర్ అదృశ్యం కాగా మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ జయశీల్రెడ్డి (42) సోమవారం ఉదయం నల్ల�
పదకొండేండ్ల తర్వాత మహిళ ఆచూకీ లభ్యంమారుతీనగర్, ఆగస్టు 24: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రమా దంలో చనిపోయిందనుకున్న మహిళ.. పదకొండేండ్ల తర్వాత తిరిగొచ్చిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండ�
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ సినీ సెలబ్రిటీలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కోసార
సాయంత్రం కూతురి వివాహానికి ఏర్పాట్లుఉదయమే తండ్రి మృతిబీర్కూర్, ఆగస్టు 2 : ఎంతో సందడిగా వివా హం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. సా యంత్రం కూతు రు పెండ్లి జరగాల్సి ఉండగా ఉదయమే తండ్రి మృతిచెందిన ఘటన కామా�
న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంలో 20 లక్షల మంది నీట మునిగి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసూతి సమస్యలు లేక పోషకాహారలోపం వల్ల మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువని పేర్కొన్నది. జూలై 25న తొలిసారిగా ప్రపంచ జలమృత�
శతాబ్దాంతానికి 130 ఏండ్లకుపైగా ఆయుర్దాయం సాధ్యమే మనిషికి అమరత్వం చేకూర్చడంపై ఊపందుకున్న ప్రయోగాలు ఈ శతాబ్దం చివరినాటికల్లా అంటే 2100 ఏడాదినాటికి మనిషి 130 ఏండ్లకు మించి బతుకవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్ట�