రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సోమవారంతో సుశాంత్ కన్నుమూసి ఏడాదైంద
క్షణం చిత్తం-క్షణం విత్తంక్షణం జీవితమావయోఃయమస్య కరుణానాస్తిధర్మస్య త్వరితా గతిః॥ మనసు క్షణంలో మరుతుంది. ధనం క్షణంలో పోతుంది. జీవితం కూడా క్షణంలో ముగిసిపోవచ్చు. మృత్యువు (యముడి)కి దయ, జాలి ఏవీ ఉండవు. తీసుక
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. దీని వలన ప్రజలకు చాలా మంచే జరుగుతున్నప్పటికీ, కొందరు దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. తప్పడు ప్రచారాలు చేస్తూ అంద
వీధి కుక్క| ఒడిశాలో వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. రాష్ట్రంలోని కేంద్రపార జిల్లాకు చెందిన బాబులా సింగ్ అనే వృద్ధుడు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే అందులో రెండు కోళ్లను
మంత్రి పువ్వాడ | మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
మంత్రి కొప్పుల | చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మ�
న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక్క సెలబ్రిటీ అయిన మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో కన్
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులునమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మ�
జైపూర్, మే 5: కరోనా విలయంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది కుమిలిపోతున్నారు. కరోనాతో తండ్రి మృతిని జీర్ణించుకోలేని ఓ కూతురు తండ్రి చితి మంటల్లోకి దూకింది. ఈ హృదయవి�
బోయినపల్లి వినోద్ కుమార్ | కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు