వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో 5వేల పేజీల చార్జిషీట్ దాఖలు నిందితులుగా ఆశిష్ సహా 14 మంది పేర్లు లఖింపూర్ ఖీరీ, జనవరి 3: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో గతేడాది అక్టోబర్లో రైతులను కార్లతో
Tik Tok | టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు
Tragedy | ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లిచేసుకునేందుకు ప్రేమికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు ఫలిస్తే.. మరికొందరి ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ�
న్యూఢిల్లీ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని, నటనా చాతుర్యం, అద్భుతమై�
ఇంట్లో ఎవరైనా పోతే, పెద్దకర్మ పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఆలయంలో ఎందుకు నిద్ర చేస్తారు? – విశ్వనాథ్, కామారెడ్డి తల్లి గానీ, తండ్రి గానీ మరణించినప్పుడు కర్మకాండ చేసిన వ్యక్తి, అతడి దాయాదులు పన్నెండు �
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఘటనలు కల్లూరు/డిండి, అక్టోబర్ 17: ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో నీట మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఇద్దరు
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ మహిళా మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఓ
భర్త మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూతసంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 22: వృద్ధ దంపతులు చావులోనూ ఒక్కటయ్యారు. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య మనోవేదనతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి �
క్రైం న్యూస్ | ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట�
కుంటలో నుంచి మృతదేహం వెలికితీతనీలగిరి, సెప్టెంబర్ 7: వాకింగ్ కోసం వెళ్లిన ఓ డాక్టర్ అదృశ్యం కాగా మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ జయశీల్రెడ్డి (42) సోమవారం ఉదయం నల్ల�
పదకొండేండ్ల తర్వాత మహిళ ఆచూకీ లభ్యంమారుతీనగర్, ఆగస్టు 24: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రమా దంలో చనిపోయిందనుకున్న మహిళ.. పదకొండేండ్ల తర్వాత తిరిగొచ్చిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండ�