బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మ�
న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక్క సెలబ్రిటీ అయిన మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో కన్
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులునమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మ�
జైపూర్, మే 5: కరోనా విలయంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది కుమిలిపోతున్నారు. కరోనాతో తండ్రి మృతిని జీర్ణించుకోలేని ఓ కూతురు తండ్రి చితి మంటల్లోకి దూకింది. ఈ హృదయవి�
బోయినపల్లి వినోద్ కుమార్ | కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు
మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ రోజుల వ్యవదిలోనే ప్రాణాలను కబళిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఆక్సిజన్ అందక కన్న కొడుకు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే 57 ఏండ్ల దీపక్ మాత్రే కన్నుమూయ�
డ్యూటీలో ఉన్న తల్లికి మమ్మీ తొందరగా ఇంటికి రా.. అంటూ ఫోన్ చేసిన కుమారుడు.. తల్లి ఇంటికి వచ్చే సరికి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సంఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ప్రాణపాయస్థితి నుంచి కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహి