ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ సినీ సెలబ్రిటీలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కోసార
సాయంత్రం కూతురి వివాహానికి ఏర్పాట్లుఉదయమే తండ్రి మృతిబీర్కూర్, ఆగస్టు 2 : ఎంతో సందడిగా వివా హం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. సా యంత్రం కూతు రు పెండ్లి జరగాల్సి ఉండగా ఉదయమే తండ్రి మృతిచెందిన ఘటన కామా�
న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంలో 20 లక్షల మంది నీట మునిగి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసూతి సమస్యలు లేక పోషకాహారలోపం వల్ల మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువని పేర్కొన్నది. జూలై 25న తొలిసారిగా ప్రపంచ జలమృత�
శతాబ్దాంతానికి 130 ఏండ్లకుపైగా ఆయుర్దాయం సాధ్యమే మనిషికి అమరత్వం చేకూర్చడంపై ఊపందుకున్న ప్రయోగాలు ఈ శతాబ్దం చివరినాటికల్లా అంటే 2100 ఏడాదినాటికి మనిషి 130 ఏండ్లకు మించి బతుకవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్ట�
రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సోమవారంతో సుశాంత్ కన్నుమూసి ఏడాదైంద
క్షణం చిత్తం-క్షణం విత్తంక్షణం జీవితమావయోఃయమస్య కరుణానాస్తిధర్మస్య త్వరితా గతిః॥ మనసు క్షణంలో మరుతుంది. ధనం క్షణంలో పోతుంది. జీవితం కూడా క్షణంలో ముగిసిపోవచ్చు. మృత్యువు (యముడి)కి దయ, జాలి ఏవీ ఉండవు. తీసుక
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. దీని వలన ప్రజలకు చాలా మంచే జరుగుతున్నప్పటికీ, కొందరు దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. తప్పడు ప్రచారాలు చేస్తూ అంద
వీధి కుక్క| ఒడిశాలో వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. రాష్ట్రంలోని కేంద్రపార జిల్లాకు చెందిన బాబులా సింగ్ అనే వృద్ధుడు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే అందులో రెండు కోళ్లను
మంత్రి పువ్వాడ | మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
మంత్రి కొప్పుల | చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.