మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ రోజుల వ్యవదిలోనే ప్రాణాలను కబళిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఆక్సిజన్ అందక కన్న కొడుకు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే 57 ఏండ్ల దీపక్ మాత్రే కన్నుమూయ�
డ్యూటీలో ఉన్న తల్లికి మమ్మీ తొందరగా ఇంటికి రా.. అంటూ ఫోన్ చేసిన కుమారుడు.. తల్లి ఇంటికి వచ్చే సరికి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సంఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ప్రాణపాయస్థితి నుంచి కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహి
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్త