చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యా
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ మూర్తి బాల్రెడ్డి కుమారుడు సాయి చరణ్రెడ్డి (29) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
రోడ్డు ప్రమా దంలో దంపతులు దుర్మరణం చెందారు. పెండ్లిరోజు కావడంతో గుడికి వెళ్లి వస్తుం డగా దుర్ఘటన చేసుకొన్నది. ఈ ఘటన బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో