కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ మూర్తి బాల్రెడ్డి కుమారుడు సాయి చరణ్రెడ్డి (29) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
రోడ్డు ప్రమా దంలో దంపతులు దుర్మరణం చెందారు. పెండ్లిరోజు కావడంతో గుడికి వెళ్లి వస్తుం డగా దుర్ఘటన చేసుకొన్నది. ఈ ఘటన బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో
హర్యానాలోని గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కార్మికుడి (42)ని మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్