Dalit Bandhu | నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది.
దళితుల, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, అర్హులందరికీ ద ళితబంధు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించా
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�
దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. డ్రైవర్లు ఓనర్లుగా.. కూలీలు యజమానులు మారారు. దళితబంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
దళిత బంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో 2021 ఆగస్టు 16న ఆయనే స్వయంగా ప్రారంభించారు
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
దళితబంధుతో దర్జాగా బతుకుతున్నట్టు ఓ లబ్ధిదారుడు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని వివేకానందనగర్లో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్డు పర్యటన నిర్వహించారు.