‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని
ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన గోగికర్ చందుకు బీసీ బంధు రూ.లక్ష చెక్కును మంత్రి మల్ల
దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ముందుగా తాము ప్రారంభించాలనుకునే వ్యాపారం, యూనిట్కు సంబంధించి ఖచ్చితమైన ప్రాజెక్టు రిపోర్టును కలిగి ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళితబంధుకు దర�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ �
దమ్ముంటే దళితబంధు పథకాన్ని కర్ణాటకలో అమలు చేసి చూపించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రూ.12 లక్షలతో కాకున్నా..
దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మే�
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' (అందరికి తోడు.. అందరికి వికాసం) అనేది బీజేపీకి ఉత్త నినాదం మాత్రమే. ఆ అందరిలో సమాజంలోని చాలామంది ఉండరు. ముఖ్యంగా దళితులు.
దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ను పైలట్ మండలంగా ప్రకటించింది. మండలంలోని 1298 మందికి రూ.10లక్షల చొప్పున మం�
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమం
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మ�