CM KCR | బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అ�
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన దమ్మున్న నేత, సీఎం కేసీఆర్ అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాపూర్ ఏఎస్ గార్డెన్లో దళితుల ఆత్మీయ సమ్మేళనాన్
‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాకుండా ప్రజల ఆత్మగౌరవం, ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిం�
దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన్న సంక్షేమ పథకాలలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు రైతులు, దళితులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ ఉపకులాల ఐ�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana) నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు (Dalit Bandhu) పథకం దేశంలో ఎక్కడా లేదని �
మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మధిర యోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్�
రెండో విడుతలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆర్థిక అభివృద్ధి చెందే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షలతో దిన దినాభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.