ఏజెన్సీ గిరిజన గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం నుంచి కోరంవారిగుంపు మధ్యలో గల ఒర్రెపై �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఝూటా మాటలు చెబుతారని, ప్రజలు వాటిని నమ్మవద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో దళితుల ఉద్ధరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Dalit Bandhu | దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఓ లబ్దిదారురాలు తిప్పికొట్టింది. ఆనాడు ఇబ్బందుల్లో ఉన్న మాకు ఆ పదివేలు ఎందుకివ్వలేదు ఆ వెధవ అంటూ కాంగ్రె�
ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితులు జేజేలు పలికారు. సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్లు మండలంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆదివారం ఊరూరా సంబురాలు అం
బీసీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమాన�
దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్కరికీ రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు.
రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని