ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. సర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా �
దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
దళితబంధుతో దర్జాగా బతుకుతున్నట్టు ఓ లబ్ధిదారుడు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని వివేకానందనగర్లో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్డు పర్యటన నిర్వహించారు.
ప్రభుత్వం బీసీలకు అందించే ఆరిక్థ సాయం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, రేపటిలోగా దళితబంధు లబ్ధిదారుల జాబితా అందజేయాలని కలెక్టర్ శరత్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకాలపై అ�
‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మ�
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకంలో దళారుల జోక్యం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్
దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో క�
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం ఏకంగా దళితుల తలరాతనే మార్చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు ని
వరంగల్ జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుత అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్ష�