ప్రభుత్వం బీసీలకు అందించే ఆరిక్థ సాయం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, రేపటిలోగా దళితబంధు లబ్ధిదారుల జాబితా అందజేయాలని కలెక్టర్ శరత్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకాలపై అ�
‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మ�
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకంలో దళారుల జోక్యం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్
దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో క�
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం ఏకంగా దళితుల తలరాతనే మార్చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు ని
వరంగల్ జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుత అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్ష�
దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. దశాబ్దాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న కుటుంబాలకు వెలుగురేఖగా నిలుస్తున్నది.
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బ�
‘స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కో