దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా అమలు చేస్తూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు �
తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దా�
దశాబ్దాలుగా దగా పడిన దళితులు.. తెలంగాణలో దర్జాగా బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. సామాజిక వివక్షకు గురైన దళిత కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి సమాజంలో గౌర�
దళిత బంధు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడుతగా 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ప్రభుత్వం 20.60కోట్లు ఇచ్చింది. పథకం కింద చాలా జిల్లాల్లో కార్లు, వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, జిల్లాలో వ్య�
దళిత జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు సిద్దిపేటలో జిల్లా దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇంటర్నేషన�
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఒక విప్లవం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా ల
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
రాష్ట్ర ప్రభుత్వం దళిత అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్లో రూ.2కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే జోగు ర�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్�
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.