పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
బొమ్మలరామారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.1.60కోట్లు అందజేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �
చిన్న వయసులోనే పెండ్లి. పెద్ద చదువు ఆలోచనకు బ్రేక్ పడింది. ఇల్లు, భర్త, పిల్లలే లోకంగా బతికింది. ఆరేండ్ల తర్వాత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. తిరిగి చదువు కొనసాగించింది. ప్రైవేటు టీచర్గా పిల్లలకు పా�
దండకారణ్యంలో మావోయిస్ట్గా తుపాకీ పట్టుకొని తిరిగిన ఓ వ్యక్తి జీవితాన్ని దళితబంధు పథకం మార్చేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. దళితబంధు పథకం కింద ఓ ద�
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ‘మరుగుజ్జులు కాదు, సిసలైన ప్రజా నాయకులు’ శీర్షికతో ఓ పత్రికలోని పేజీ నిండా అసత్యాల వ్యాసం రాశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను తక్కువచేసి �
బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్ర
Dalit Bandhu | మొన్నటి వరకు వారిద్దరూ బస్సు డ్రైవర్లు.. కానీ, ప్రస్తుతం దళితబంధుతో అదే బస్సుకు ఓనర్లయ్యారు. సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో నెలకు కేవలం రూ.15 వేల వేతనంతో కు�
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జూలపల్లి మండలం తేలుకుంటలో సోమవారం
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపు
ఎట్లుండె తెలంగాణ, ఎట్లయింది? తొమ్మిదేండ్లళ్ల అద్భుతంగా అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు, ఉపాధి, పంటలు.. ఇలా ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ.
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్త