దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
Balagam Mogilaiah | తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన మొగిలయ్య కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బుధవారం దళితబంధు పథకం యూనిట్ మం జూ�
Balagam Mogilaiah | దుగ్గొండి : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఈ పథకంతో ఆర్థికంగా నిలదొక�
దళితులకు ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మంజూరు చేసిన దళితబంధు యూనిట్లపై దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చకు రావాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. శుక్�
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
ఏండ్ల దేశ చరిత్రలో దళితుల అభ్యున్నతి గురించి సీఎం కేసీఆర్ మాత్ర మే ఆలోచించారని విప్లవాత్మక దళిత బంధు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ఇది దేశానికే రోల్మాడల్గా నిలిచిందని తెలిపారు. బీ�
దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో దేశంలో దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ కొత్తదారి చూపారని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్కు తెలంగాణలో సముచిత గౌరవం దక్కిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపర్చి తెలంగాణలాంటి ప్రాంతాలకు అం�
దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అ�
గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గు�
ఎన్ని ఆటంకాలు వచ్చినా దళిత బంధు పథకాన్ని అమలులో వెనక్కి తగ్గేదే లేదని, దళితుల ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూర�
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.10లక్షలు అందించి పలు యూనిట్ల ద్వా�