బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబూ జగ్జీవన్రాం తన జీవితాన్నే అంకితం చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీ�
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథ
CM KCR | హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్( Babu Jagjivan Ram ) 116వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబ�
ఎస్సీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో ఎల్లేశ్ గొప్ప స్ఫూర్తిని చాటాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నయీంనగర్ లష్కర్సింగారం ఎస్సీకాలనీకి చెందిన ఎల్లేశ్ ‘దళితబంధు’ సాయంత
భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యకర్తలు, నాయకులే మా బలం.. బలగం. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిని ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది’ అన�
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి బతికే నాయీబ్రహ్మణులు, రజకులైతే
Dalit Bandhu | నిర్మల్ : అట్టడుగున ఉన్న దళితులు శాశ్వత ఉపాధి పొంది ఆర్థిక ఎదగాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్( CM KCR ) దళితబంధు( Dalit Bandhu ) పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
నిజామాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ ఏండ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్లో పని చేశాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవాలని ఆలోచించినా ఆర్థిక స్థోమత లేక.. అప్పులు చేసే ధైర్యం చాలక ఊరుకున్నాడు.