దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ �
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
చారిత్రక దళితబంధు పథకం దిగ్విజయమైంది. దళితుల రాత మార్చి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం, పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజక
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీకానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల
దళిత బంధు ప్రతిష్ట్టాత్మకమైన పథకమని, పకడ్బందీగా అమలు చేసి ఆశించిన ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ కర్ణన్, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.