దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా ఓ లబ్ధి�
దళితవాడలు బంగారు వాడలవ్వాలి.. దళితజాతి రత్నాలను, దళితశక్తిని వెలికితీస్తాం.. దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మారుస్తాం.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడు�
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,40
ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలను అందించేలా లక్ష్యం పెట్టుకున్నది.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల ఎదుగుదలను వివరిస్తూ సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
Minister KTR | ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో జాతీయ దళిత బంధు సమ్మేళనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పన�