దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
CM KCR | రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలయ్యే రోజు త్వరలోనే రానున్నదని చెప్పారు.
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�
CM KCR | దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్ర�
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద
‘దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తెచ్చిందే దళితబంధు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకం బృహత్తరమైంది. సమాజంలో సమానత్వాన్ని పెంచింది
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, కాళేశ్వరం జలాలతో పంటలు బాగా పండి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాక
Dalit Bandhu | దళితులను సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగెలా చేసిన దళిత బంధు(Dalit Bandhu) పథకం భవిష్యత్తు తరాలలో వెలుగులు నింపనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula
Minister KTR రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో అంబేద్కర్
Dalit Bandhu | అణగారిన వర్గాల అభ్యున్నతిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలగన్నారు. అందుకోసం జీవితపర్యంతం కృషి చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఆయన కలలను సాకారం చేస్తున్న ఏకైక వ్యక్తి, శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్.