చారిత్రక దళితబంధు పథకం దిగ్విజయమైంది. దళితుల రాత మార్చి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం, పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజక
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీకానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల
దళిత బంధు ప్రతిష్ట్టాత్మకమైన పథకమని, పకడ్బందీగా అమలు చేసి ఆశించిన ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ కర్ణన్, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
CM KCR | ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం ఫరిడవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని రాజ్యాంగం ద్వారా పౌర సమాజానిక
దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�
దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.