Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
CM KCR | ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం ఫరిడవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని రాజ్యాంగం ద్వారా పౌర సమాజానిక
దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�
దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
nikhil gowda on dalit bandhu:దళిత బంధు అద్భుతమైన పథకమని నిఖిల్ కుమారస్వామి గౌడ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ స�
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేసినందుకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
MLC Kavitha | ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.. ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాచారంలో దళిత బంధు లబ్దిదారుడు �