దేవరకొండ, అక్టోబర్ 2 : రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేసినందుకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మాట ప్రకారం రిజర్వేషన్ పెంచడం హర్షణీయమని, గిరిజనులంతా రుణపడి ఉంటారని చెప్పారు.