BRS | రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 12 ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవ�
ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశిం�
అందోల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే కాంత్రికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అ�
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములంటూ ఊదరగొడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజ
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలని, ఊర్లోనే దర్జాగా బతకాలనేది బేగరి రాజుకు పదేండ్ల నుంచి ఉన్న కల. ఆయనది కామారెడ్డి
జిల్లా నిజాంసాగర్ మండలం బండపల్లి గ్రామం. ట్రాక్టర్ కొనాలంటే ముందు లక్షనో, రెండు లక్షలో కట్టి మ
Seethakka | ములుగు నియోజకవర్గంలో నిరంతరం ప్రజాసేవలోనే మునిగితేలుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హల్చల్ చేసే స్థానిక ఎమ్మెల్యే సీతక్క.. అదే స్థాయిలో రోజుకో అవినీతి ఆరోపణలతో జనం నుంచి విమర్శలు ఎ
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆ లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు వంటి గొప్ప సంక్షేమ పథకానికి రూపకల్పన చేశానని తెలిపా�
CM KCR | దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏం లేదు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగ
అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్పల్లి, పెంబర్తి, గంటూర్పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి �
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు వచ్చాయి. ఐదు మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభి�