Dalit Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�
దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స�
నాడు కూలీలు.. డ్రైవర్లు.. పాలేర్లుగా బతుకీడ్చిన దళితుల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. నాటి కూలీలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూనే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు.. అప్పటి డ్రైవర్లు ఇప్పుడు ఓనర�
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
పార్టీలకు అతీతంగా పథకం వర్తింపు తాజాగా స్టీల్, సిమెంటు దుకాణం ప్రారంభించిన ఓ కాంగ్రెస్ నేత ములుగు జిల్లాలో అరుదైన దృశ్యాలు ఏటూరు నాగారం, ఆగస్టు 25: ఆయన కాంగ్రెస్ నేత.. కానీ దళితుడు. వేరే పార్టీ అయితేనేం..
దళితబంధు కార్యక్రమం నేటితో ఏడాది పూర్తిచేసుకోనున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ మ
హైదరాబాద్ : 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వె�
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
దళితబంధు పథకం ద్వారా మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలు చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.