nikhil gowda on dalit bandhu:దళిత బంధు అద్భుతమైన పథకమని నిఖిల్ కుమారస్వామి గౌడ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ స�
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేసినందుకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
MLC Kavitha | ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.. ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాచారంలో దళిత బంధు లబ్దిదారుడు �
Dalit Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�
దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స�
నాడు కూలీలు.. డ్రైవర్లు.. పాలేర్లుగా బతుకీడ్చిన దళితుల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. నాటి కూలీలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూనే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు.. అప్పటి డ్రైవర్లు ఇప్పుడు ఓనర�
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
పార్టీలకు అతీతంగా పథకం వర్తింపు తాజాగా స్టీల్, సిమెంటు దుకాణం ప్రారంభించిన ఓ కాంగ్రెస్ నేత ములుగు జిల్లాలో అరుదైన దృశ్యాలు ఏటూరు నాగారం, ఆగస్టు 25: ఆయన కాంగ్రెస్ నేత.. కానీ దళితుడు. వేరే పార్టీ అయితేనేం..