కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కన్న కలలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికం�
యూత్ కాంగ్రెస్ జాతీయ నేత ప్రశంస కవాడిగూడ, జూన్ 4: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఎంతో గొప్ప పథకమని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్�
నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలుతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న
మధిరరూరల్, మే17 : నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మెండెం లలిత అన్నారు. రొంపిమల్ల గ్రామంలో దళితబంధు లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలను మంగళవారం అందజేసి మాట్లాడారు. �
3 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి మండల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు కొణిజర్ల, మే16 : ప్రస్తుత జోనల్ విధానంతో ఖమ్మం జిల్లా వాసులకు రానున్న పోటీ పరీక్షల్లో 5600 మంద�
నారాయణపేట టౌన్, మే 13 : దళితబంధు మొదటి విడుత లబ్ధిదారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పురోగతిపై ప్రత్యేక అధికార
రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర�
హనుమకొండ : బర్రెల కొనుగోలు కోసం గుజరాత్ వెళ్లిన దళితబంధు లబ్దిదారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా క�
హైదరాబాద్ : దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని
హైదరాబాద్ : ఈ దేశానికి, ప్రపంచానికే దళితబంధు పథకం ఆదర్శం కాబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దిశ దశ లేని అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ఈ రెండు దశాబ్�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దస్నాపూర్, ఘన్పూర్లో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అమలు �
హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధ�