రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు, ఏప్రిల్ 15: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు రూ. ఏడు �
నిర్మల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని 52 మం�
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గ�
బాకీ ఉందన్న రంది లేదు.. కిస్తీలు కట్టాల్సిన పని లేదు. 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారుల పాలిట వరంగా మారుతున్నది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ పథకం కింద 100 మందిని ఎంపిక చేయగా..
బుధవారం 15 �
సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని క�
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని(ఏప్రిల్ 5) పురస్కరించుకొని.. ఆయన దేశానికి చేస�
దేశం మొత్తం మీద పవర్హాలిడేలు, కరెంటు కోతలు లేని పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయని చెప్�
దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం అమ లు చేస్తున్న దళితబంధు సహాయంతో ఓ యువకుడు ఏకంగా జేసీబీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం రాళ్లగుడుపల్లికి చెందిన వినయ్కుమార్క�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
జడ్చర్ల : సామాజిక మార్పు కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యేలక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల చంద్రగార్డెన్లో దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే ముఖ్య అతి�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీని
దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇదో సరికొత్త విప్లవమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దళితబంధుతో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారబోతున్నదని అన్నారు. ఈ నెలాఖరులోగా 40 వేల కుటు