దళితుల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ‘దళితబంధు’ పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండ లంలోని ఈర్లపూడి గ్రామం ‘దళితబంధు’ పథకా�
జిల్లాలో దళితబంధు పథకం ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే రూ.17 కోట్ల నిధులు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ కాగా.. మిగిలిన రూ. 51.90 కోట్లు కూడా త్వరలోనే రానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో
దళితుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిపై ఆయనకు ఉన్న ప్రేమేంటో తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. న
పథకం అమలు కావడం లేదని పేర్కొనడం ఈటల అవివేకానికి నిదర్శనం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ బీజేపీ నాయకులు భాషతీరు మార్చుకోవాలి: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ మానకొండూర్, ఫిబ్రవరి 8: ద
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మోత్కుప
లబ్ధిదారులకు దళితబంధు ప్రాధాన్యతపై వివరణ లాభదాయక ఉపాధిని ఎంచుకొనేలా ప్రోత్సాహం అవసరమైన వారికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ హుజూరాబాద్లో ప్రత్యేకంగా కార్యాలయం ఇతర శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే మిగతా పైలట్
డబ్బుకు బ్యాంకు వడ్డీ లేదు.. తిరిగి కట్టేదీ కాదు 100% రాయితీ ఇస్తున్న తొలి పథకం పేదలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేది దళితబంధు ఓ అరుదైన సంక్షేమ పథకం చరిత్రలో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ’తో స్ప�
ప్రతి పైసా వారి అభ్యున్నతి కోసమే.. ఈ పథకం దేశానికే రోల్మోడల్ దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలి అర్హులకే పథకం వర్తించేలా పక్కా చర్యలు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 26 (�
గ్రామంలో పర్యటించిన సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తుర్కపల్లి, జనవరి 26: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళి�
సీఎం కేసీఆర్ మూడు దశాబ్దాల కల రూ.3,449 కోట్లు.. 32 వేల మందికి లబ్ధి స్థానిక అవసరాల మేరకు కొత్త ప్రతిపాదనల స్వీకరణ మార్చి 7లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి.. 31కి గ్రౌండింగ్ గ్రౌండింగ్ అయిన యూనిట్ల నుంచి అద్భుత ఫలితా�
దళితుల ఆర్థిక బలోపేతమే కేసీఆర్ లక్ష్యం: శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 25 : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, అధికారంలోకి వచ్చేందుకు వారి ఓట్లను మాత్రమే వినియ�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జనవరి 24 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం మార్చిలోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్