దళితులను గొప్పవాళ్లను చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే, దాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును ఆపాలని కేంద్ర ఎన�
Dalit Bandhu | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్�
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టా
TRS Party | ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్కు అట్ల కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు
TRS Party | నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ కండువా కప్�
వచ్చే ఏడేండ్లలో 23 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం దానిలో దళితబంధుకు 1.80 లక్షల కోట్లు ఎంత! వచ్చే టర్మ్లోనూ మాదే అధికారం దళితబంధుకు నిధులపై ఎవరికీ ఆందోళన వద్దు దళితబంధుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం హైదరాబాద్
రాష్ట్రమంతా దళితబంధు అమలుచేయాలి వార్షిక బడ్జెట్లో 20 వేల కోట్లు సరిపోవు ఇతర అట్టడుగు వర్గాలకూ వర్తింపజేయాలి దళితబంధుపై అసెంబ్లీలో సీఎల్పీనేత భట్టి కేంద్రం నుంచి నిధులు తెద్దామన్న బీజేపీ ముస్లింలకూ ఇల
Dalit Bandhu | దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు
చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జర�
బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ఓర్వలేని ఈటల రాజేంద