వాసాలమర్రి దళితులకు 6.60 కోట్లు 66 కుటుంబాల ఖాతాల్లో దళితబంధు నిధులు మిగిలినవారికి ఒకటి రెండు రోజుల్లో జమ ఇప్పటికే యూనిట్లను ఎంచుకొన్న లబ్ధిదారులు నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో అవగాహన సీఎం కేసీఆర్ చి�
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం
Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా
Dalit Bandhu | దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు.
కరీంనగర్ : ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం
సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీ�
దళితబంధు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధుపై హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే ప్రారంభమయింది. సర్వే కోసం వచ్చిన అధికారులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
హుజూరాబాద్లో దళితబంధుకు మరో రూ. 500 కోట్లు మొత్తం రూ.2,000 కోట్లు విడుదల ప్రతిష్ఠాత్మక పథకం అమలు ప్రారంభం నాలుగు కుటుంబాలకు యూనిట్ల పంపిణీ రోజూవారీ కొనసాగనున్న యూనిట్ల పంపిణీ ఇద్దరికి ట్రాక్టర్లు.. మరో ఇద్దర
కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�