Dalit Bandhu | దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు
చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జర�
బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ఓర్వలేని ఈటల రాజేంద
Dalit Bandhu | నాంపల్లి రాజేందర్.. కనకం రవీందర్.. మాట్ల సుభాష్.. నిన్నటివరకూ కూలీలు. బతుకుపోరులో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. జీవితసాగరాన్ని ఈదడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వారే ఇతరులకు పని కల్పించే స్థితి
చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం త�
ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసం�
దళితబంధుపై సమీక్షలో మండిపడ్డ సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచర�