జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ఎమ్మెల్యేల నేతృత్వంలో అధికారులకు దిశానిర్దేశం తొలి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి యూనిట్లు సిద్దిపేట జిల్లాలో 1,87,508 ఎస్సీ జనాభా లబ్ధిదారుడు ఇష్టం వచ
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని వందశాతం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో
CM KCR | ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికా
రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భాన్ని, దాని అమలుకు ప్రభుత్వం చేస్తున్న క్రమాన్ని చూస్తున్నప్పుడు నేటి దళిత సమస్యపైన ప్రత్యేకంగా విశ్లేషణాత్మకంగా రాయవలసింది ఉన్నదనిపించింద
పేద ప్రజలకు మేలు చేయాలనుకుంటే వాళ్లు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. పేదలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే వాళ్లు తరచూ అడ్డుపడుతుంటారు. ఇది బీజేపీ నేతల తీరు. గత పాలనలో వివక్షకు గురై అణచివేయబడిన వారిని అన్న�
సీఎం దత్తత గ్రామంలో పండుగలా యూనిట్ల పంపిణీ మొదటి విడతలో పదిమంది లబ్ధిదారులకు వాహనాలు అందజేత తాళాలిచ్చిన మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ �
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్ట�