ఆశీర్వాద యాత్ర | ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడి�
Huzurabad | ఈటల రాజేందర్ మీరు రాజీనామా చేసినప్పటి నుంచి రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. మీరు చేసే పనుల్లో నిబద్ధత, నిజాయితీ లేదు. పూర్తిస్థాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భక్తునిలా మారిపోయి, పచ్చి అబ్దదాలు మా�
Huzurabad | తెలంగాణ ఉద్యమకారుడైనా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈటల రాజేందర్ తెల్ల బట్టలు ధరించిన వ్యక్తులనే దగ్గరకు రానిస్తడు. మన లాంటి సామాన్య కార్�
Huzurabad | మా ఓటు టీఆర్ఎస్కే. ఈటల రాజేందర్ ఏం చేసిండు మాకు. రోడ్లు వేయలేదు. లైట్లు వేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సపరేట్ పార్టీ పెట్టకపోయినవ్. నీ స్వార్థం కోసం, ఆస్తులను దక్కించుకునేం�
Huzurabad | అసలు ఈటల రాజేందర్ ఎందుకు ఓటేయ్యాలి? ఆత్మగౌరవం అనేది ఎక్కడిది? నీకుండే ఆత్మగౌరవం మాకు ఉండదా? ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలోకి పోయి బై ఎలక్షన్లు తెచ్చినవ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్�
Huzurabad | మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుక�
హుజూరాబాద్ వేదికగా దళితబంధు అవతరణ మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు తొలుత నిరుపేదలకు.. దళి�
దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్ హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అ�
అమలుతీరు వివరించిన సీఎం పథకంపై రాష్ట్రమంతా స్పష్టత హుజూరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు సంపూర్ణ ఆవిష్కరణతో హుజూరాబాద్ సభ రాష్ట్రానికి ఓ దిక్సూచిలా నిలిచింది. దళితుల సంక్షేమం, అభ్యు
దళిత బంధు | దళిత బంధు పథకానికి అడ్డు పడుతున్న కిరికిరి గాళ్లకు అన్ని ఒక్కటే సారి చెప్తే హార్ట్ ఫెయిల్ అయి చస్తారని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.
హూజూరాబాద్: దళితులు దరిద్రులు కాదు.. వారి ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రగతికి దిక్సూచీగా మారుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హూజూరాబాద్లో ఇవాళ ఆయన దళితబంధు ( Dalit Bandhu ) పథకాన్ని ప్రారంభించారు.