దళితబంధు కార్యక్రమం నేటితో ఏడాది పూర్తిచేసుకోనున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ మ
హైదరాబాద్ : 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వె�
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
దళితబంధు పథకం ద్వారా మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలు చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బండి పోతే బండి. కారు పోతే కారు. ఇవి వరదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రగల్భాలు. కానీ ఒక్కరికి కూడా కారుకు కారిచ్చింది లేదు.. బండికి బండి ఇప్పించిందీ లేదు. నాలుగు ఓట్ల కోసం పబ్బం గడుపు�
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్ర�
వనపర్తి : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులను ఉద్ధరించేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళితుల్లో ఆర్థిక �
దళితులకు మంత్రి గంగుల పిలుపు కరీంనగర్ కార్పొరేషన్, జూలై 9: దళితులు ఆర్థికంగా బలోపేతమై జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని బీసీ సంక్షేమ శాఖ �
దళితులు ధనవంతులుగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబం�
కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని తాహెర్ కొండాపూర్కు చెందిన 27 మందికి మంజూరైన దళితబంధు యూనిట్లను శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం