దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేస�
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టి
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
“మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం.. మీకు వచ్చిన పార్సిల్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి” అంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించిన నేరగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిల�
ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్ సాయంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
ఓటీపీ చెప్పకూడదని తెలియని ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు నుంచి నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డకు చెందిన సిద్ధయ్య ప�