ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు.
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మెసేజ్ వచ
పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్ని�
‘తెలంగాణ పౌరులారా.. సైబర్నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర పోలీస్శాఖ ప్రజలను హెచ్చరిస్తున్నది. అనుక్షణం సైబర్నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్నే�
ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉం టుంది..అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయం టూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేస�
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టి
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�