డబ్బు తిరిగి వచ్చిన కేసులు17శాతం మాత్రమే 33 శాతం మంది ఈమెయిల్స్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రోజువారీ జీవితంలో ఆన్లైన్ లావాద�
పొలానికి గట్టు ఎంత ముఖ్యమో, టెక్ రంగాలకు డాటా అంతే ముఖ్యం. అలాంటిది రూ.కోట్ల విలువైన కంపెనీల డాటా చోరీకి గురవుతున్నది. 2022లో సగటున ఒక్కో డాటా చౌర్యం ఘటనలో రూ.17.6 కోట్లు ఆవిరయ్యాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఐం అన్
బ్యాంకు అధికారులు పంపినట్టు ఫోన్లకు సందేశాలు డబ్బు చోరీకి ఎత్తుగడలు.. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకు అధికారుల నుంచి పంపుతున్నట్టు ఎస్ఎంఎస్లు పంపి, వాటిల్లోని లిం�
ఆమెజాన్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి పెట్టుబడి పెట్టించి రూ.63 వేలు కాజేసిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్కోఠికి చెం�
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న�
బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి
అమెజాన్ డీలర్షిప్ను పిన్కోడ్ ఆధారంగా కేటాయిస్తామని నమ్మించిన సైబర్నేరగాళ్లు.. ఓ వ్యాపారికి బురిడీ కొట్టించారు. మియాపూర్కు చెందిన వ్యాపారికి ఇటీవల ఆగంతకులు ఫోన్ చేసి 500011, 500015 పిన్ కోడ్ ప్రాంతాల�
హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
ఐఏఎస్ అధికారుల డీపీలు పెట్టుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు గిఫ్ట్ కార్డులంటూ లింక్లు పంపిస్తున్నారు. లింక్ను క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అయ్యే విధంగా మోసాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం
జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బా�
అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువత