బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి
అమెజాన్ డీలర్షిప్ను పిన్కోడ్ ఆధారంగా కేటాయిస్తామని నమ్మించిన సైబర్నేరగాళ్లు.. ఓ వ్యాపారికి బురిడీ కొట్టించారు. మియాపూర్కు చెందిన వ్యాపారికి ఇటీవల ఆగంతకులు ఫోన్ చేసి 500011, 500015 పిన్ కోడ్ ప్రాంతాల�
హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
ఐఏఎస్ అధికారుల డీపీలు పెట్టుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు గిఫ్ట్ కార్డులంటూ లింక్లు పంపిస్తున్నారు. లింక్ను క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అయ్యే విధంగా మోసాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం
జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బా�
అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువత
ఇవంటి సర్వే సంస్థ నివేదికలో వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): డిజిటల్ ప్రపంచంలో ర్యాన్సమ్వేర్ దాడులు పెరగడం కలకలం రేపుతున్నది. పెరుగుతున్న టెక్నాలజీకి పోటీగా ర్యాన్సమ్ వేర్ దాడులు కూ�
హైదరాబాద్: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్స్ను పోలీసులు వెల్లడించాడు. స�
సర్వర్ హ్యాక్కు రెండు నెలల కిందటే స్కెచ్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసేందుకు సైబర్నేరగాళ్లు రెండు నెలల కిందటే రంగంలోకి దిగినట్లు దర్యాప్తుల�
నాలుగు నెలల నుంచి లైమ్ కంపెనీ లింక్ ద్వారా లావాదేవీలు 200మంది యువకులు మోసపోయారు పూడూరు : వందల సంఖ్యలో యువకులు నాలుగు నెలల నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో �