సిటీబ్యూరో, అక్టోబరు 11(నమస్తే తెలంగాణ): అక్రమంగా సిమ్ కార్డులను కొనుగోలు చేసి.. ఆ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇంజిన్లో పెట్టి అమాయకులను మోసం చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం దియోఘర్ ప్రాంతానికి చెందిన 10 మంది �
బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు �
మీ ఆధార్ కార్డు డిటెయిల్స్ సేఫేనా | ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునికమైన సాంకేతికత వల్ల రోజువారి పనులు ఎంతో సులభం అవుతున్నాయి.
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రినే బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేరిట నకిలీ నోటీసులు పంపించారు. ఓ కేసు విషయంలో మీతోప�
ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక టెక్నాలజీని అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సైబర్
తెలివిమీరుతున్నారు. ఊహించని ట్విస్ట్లతో నిలువు దోపిడీ చేస్తున్న వీరు.. తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ పరిస్థితి ఎలా ఉందంటే.. టెక్నాలజీ లేకపోతే ఇక మనిషికి మనుగడే లేదు.. అన్న�
యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు లైక్, షేర్, ఫాలోతో బహుమతులు అంటూ గాలం లింక్ క్లిక్ చేస్తే డార్క్నెట్కు మన సమాచారం నమ్మి మోసపోవద్దని సూచిస్తున్న సైబర్ నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 5
సైబర్ నేరాల నుంచి రక్షణ మీ చేతుల్లోనే పలు జాగ్రత్తలతో ఆర్బీఐ నివేదిక విడుదల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే
ఎక్కడికక్కడ బినామీల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎఫ్ఐయూ సహకారంతో సీసీఎస్ పోలీసుల పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యా�
హైదరాబాద్ : బజాజ్ ఫైనాన్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా ఇచ్చారు. రుణం ఇస్తామంటూ అనిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా, డెబిట్కార్డు, సీవీసీ నంబర్ సేకరించారు.
నాసిరకం వాటితో సైబర్ నేరగాళ్ల ఎర హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కరోనా కాలంలో కూడా తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అమాయకుల ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇతర రాష్ర్టాల నేరస్తులపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఢిల్లీలో కాల్సెంటర్లు ఏర్పాటు చేసి జాబ్ పోర్టల్స్, ఓఎల్ఎక్స్, ఫేస్