అజాగ్రత్తతో సైబర్ నేరగాళ్ల వలలోకి.. గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే వంటి యూపీఐ పేమెంట్ యాప్ల వినియోగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఇప్పుడు అంతటా సర్వసాధారణమైపోయింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..
నగరంలో మోసాలు చేసేందుకు ప్రధాన సూత్రదారి దీప్ మండల్ స్కెచ్ కాల్సెంటర్ ఏర్పాటుకు నేపాలీలను పంపిన వైనం ముగ్గురిని పట్టుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 53 సెల్ఫోన్లు, 215 సిమ్కార్డులు స్వాధీనం �
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ డాక్టర్ను సైబర్ చీటర్స్ రిమోట్ యాప్ డౌన్లోడ్ చేయించి ఖాతా ఖాళీ చేశారు. చిక్కడపల్లికి చెందిన డాక్టర్ సంగ్రామ్ తన
కల్వకుర్తిరూరల్, నవంబర్ 25: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై అవగాహన ఉండాలని కల్వకుర్తి సీఐ సైదులు సూచించారు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో సైబర్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివ
26న జరిగే ఈకామర్స్ సేల్స్పై సైబర్ నేరగాళ్ల కన్ను మాల్వేర్ నింపిన వేలాది ఉత్పత్తుల అమ్మకానికి కుట్ర అమెజాన్, ఈబే, అలీఎక్స్ప్రెస్ ఈ-కామర్స్ సైట్లే వేదికలు బ్రిటన్కు చెందిన ‘విచ్?’సంస్థ సంచలన ని�
వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఐటీ రిటర్న్ రిఫండ్ పేరుతో మెస్సేజ్ ఫిషింగ్ లింక్ను క్లిక్ చేస్తే.. బ్యాంక్ ఖాతాకు ఎసరు గుర్తు తెలియని మెయిల్స్తో జాగ్రత్త మీ ఫోన్ అకస్మాత్తుగా ఆగి�
సిటీబ్యూరో, అక్టోబరు 11(నమస్తే తెలంగాణ): అక్రమంగా సిమ్ కార్డులను కొనుగోలు చేసి.. ఆ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇంజిన్లో పెట్టి అమాయకులను మోసం చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం దియోఘర్ ప్రాంతానికి చెందిన 10 మంది �
బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు �
మీ ఆధార్ కార్డు డిటెయిల్స్ సేఫేనా | ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునికమైన సాంకేతికత వల్ల రోజువారి పనులు ఎంతో సులభం అవుతున్నాయి.