కుత్బుల్లాపూర్, మే 9: ఓఎల్ఎక్స్లో వస్తువు అమ్మకానికి పెట్టిన ఓ మహిళను బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. క్యూర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి.. ఖాతా ఖాళీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివర�
సైబర్ నేరగాళ్లకు చిక్కకండి మధ్యతరగతిని లక్ష్యం చేసుకున్న మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు కరోనా దెబ్బకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు.. దీంతో చాలా మంది ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న�
మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా.. మీకు రూ.20 లక్షల రుణం పొందే అర్హత ఉంది అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన ఓ వ్యాపారి ఇటీవల ఫేస్బుక్లో ఓ ప్రకటనను
అదును చూసి లాగేస్తున్నారు మోసపోతున్న అమాయకులు… పేట్ బషీరాబాద్లో పెరుగుతున్న సైబర్ క్రైం ఫిర్యాదులు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి నుంచి అందినకాడికి ద
పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.1.96లక్షలు పోగొట్టుకున్నాడు. మారేడ్పల్లికి చెందిన సుశీల్ తన సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట�
ఈవెంట్ మేనేజర్ను రెచ్చగొట్టిన సైబర్క్రిమినల్స్ ఆ వీడియోలతో బెదిరింపులు.. రూ. 10 లక్షలు వసూలు హైదరాబాద్ : సైబర్నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. పైసా కంటే పరువు ముఖ్యమనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకొని లక�
సైబర్ నేరగాళ్లకు అడ్డాగా జార్ఖండ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఉండగా.. తాజాగా బిహార్లోని కొన్ని జిల్లాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. జార్ఖండ్లోని జామ్తారా, దేవఘర్, రాంచీ , రాజస్థాన్లోని భరత్�