సైబర్ నేరాల నుంచి రక్షణ మీ చేతుల్లోనే పలు జాగ్రత్తలతో ఆర్బీఐ నివేదిక విడుదల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే
ఎక్కడికక్కడ బినామీల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎఫ్ఐయూ సహకారంతో సీసీఎస్ పోలీసుల పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యా�
హైదరాబాద్ : బజాజ్ ఫైనాన్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా ఇచ్చారు. రుణం ఇస్తామంటూ అనిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా, డెబిట్కార్డు, సీవీసీ నంబర్ సేకరించారు.
నాసిరకం వాటితో సైబర్ నేరగాళ్ల ఎర హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కరోనా కాలంలో కూడా తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అమాయకుల ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇతర రాష్ర్టాల నేరస్తులపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఢిల్లీలో కాల్సెంటర్లు ఏర్పాటు చేసి జాబ్ పోర్టల్స్, ఓఎల్ఎక్స్, ఫేస్
కుత్బుల్లాపూర్, మే 9: ఓఎల్ఎక్స్లో వస్తువు అమ్మకానికి పెట్టిన ఓ మహిళను బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. క్యూర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి.. ఖాతా ఖాళీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివర�
సైబర్ నేరగాళ్లకు చిక్కకండి మధ్యతరగతిని లక్ష్యం చేసుకున్న మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు కరోనా దెబ్బకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు.. దీంతో చాలా మంది ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న�
మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా.. మీకు రూ.20 లక్షల రుణం పొందే అర్హత ఉంది అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన ఓ వ్యాపారి ఇటీవల ఫేస్బుక్లో ఓ ప్రకటనను
అదును చూసి లాగేస్తున్నారు మోసపోతున్న అమాయకులు… పేట్ బషీరాబాద్లో పెరుగుతున్న సైబర్ క్రైం ఫిర్యాదులు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి నుంచి అందినకాడికి ద
పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.1.96లక్షలు పోగొట్టుకున్నాడు. మారేడ్పల్లికి చెందిన సుశీల్ తన సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట�
ఈవెంట్ మేనేజర్ను రెచ్చగొట్టిన సైబర్క్రిమినల్స్ ఆ వీడియోలతో బెదిరింపులు.. రూ. 10 లక్షలు వసూలు హైదరాబాద్ : సైబర్నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. పైసా కంటే పరువు ముఖ్యమనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకొని లక�
సైబర్ నేరగాళ్లకు అడ్డాగా జార్ఖండ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఉండగా.. తాజాగా బిహార్లోని కొన్ని జిల్లాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. జార్ఖండ్లోని జామ్తారా, దేవఘర్, రాంచీ , రాజస్థాన్లోని భరత్�