తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
“మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం.. మీకు వచ్చిన పార్సిల్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి” అంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించిన నేరగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిల�
ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్ సాయంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
ఓటీపీ చెప్పకూడదని తెలియని ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు నుంచి నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డకు చెందిన సిద్ధయ్య ప�
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొంత పంథాను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు.
రోజుకో తరహా కొత్త నేర విధానాన్ని తెరమీదకు తెస్తూ అమాయకులపై వల విసురుతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్డేట్ అంటూ కొత్త మోసాలకు తెరతీశారు.
స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ గాగుల్స్ లాంటి వేరబుల్ డివైజ్లు ఇప్పుడు కొత్త ఫ్యాషన్గా మారాయి. యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది వీటిని వినియోగిస్తున్నారు.
దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులక�
ఉన్నత విద్యావంతులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలున్నవారు మోసగాళ్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడంతో కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారు. మోసాలకు పాల్పడుతూ సామాన్యులను
జామ్తారా సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆరు నెలలుగా అక్కడి నుంచి వస్తున్న సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ పెరిగాయి. దీంతో పోలీసులు మళ్లీ నిఘా పెంచారు. నేరగాళ్లపై చర్యలకు మరోసారి సిద్ధమయ్య�