సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొంత పంథాను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు.
రోజుకో తరహా కొత్త నేర విధానాన్ని తెరమీదకు తెస్తూ అమాయకులపై వల విసురుతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్డేట్ అంటూ కొత్త మోసాలకు తెరతీశారు.
స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ గాగుల్స్ లాంటి వేరబుల్ డివైజ్లు ఇప్పుడు కొత్త ఫ్యాషన్గా మారాయి. యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది వీటిని వినియోగిస్తున్నారు.
దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులక�
ఉన్నత విద్యావంతులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలున్నవారు మోసగాళ్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడంతో కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారు. మోసాలకు పాల్పడుతూ సామాన్యులను
జామ్తారా సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆరు నెలలుగా అక్కడి నుంచి వస్తున్న సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ పెరిగాయి. దీంతో పోలీసులు మళ్లీ నిఘా పెంచారు. నేరగాళ్లపై చర్యలకు మరోసారి సిద్ధమయ్య�
డబ్బు తిరిగి వచ్చిన కేసులు17శాతం మాత్రమే 33 శాతం మంది ఈమెయిల్స్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రోజువారీ జీవితంలో ఆన్లైన్ లావాద�
పొలానికి గట్టు ఎంత ముఖ్యమో, టెక్ రంగాలకు డాటా అంతే ముఖ్యం. అలాంటిది రూ.కోట్ల విలువైన కంపెనీల డాటా చోరీకి గురవుతున్నది. 2022లో సగటున ఒక్కో డాటా చౌర్యం ఘటనలో రూ.17.6 కోట్లు ఆవిరయ్యాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఐం అన్
బ్యాంకు అధికారులు పంపినట్టు ఫోన్లకు సందేశాలు డబ్బు చోరీకి ఎత్తుగడలు.. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకు అధికారుల నుంచి పంపుతున్నట్టు ఎస్ఎంఎస్లు పంపి, వాటిల్లోని లిం�
ఆమెజాన్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి పెట్టుబడి పెట్టించి రూ.63 వేలు కాజేసిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్కోఠికి చెం�
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న�