షేర్ మార్కెటింగ్లో అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్లో ఏర్పా�
సైబర్ క్రైమ్స్పై ప్రజలను ప్రభుత్వం ఎంతగా చైతన్యం చేస్తున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఆఫర్లు, క్యాష్బ్యాక్ పేరుతో క్రెడిట్, డెబిట్కార్డు వినియోగదారులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్న న�
ఆధునిక ప్రపంచంలో అరచేతిలోకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచితో పాటు అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా సైబర్ నేరాలు, కొత్త తరహా మోసా�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్క్
‘వాట్సాప్కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్కు అప్గ్రేడ్ అవ్వండి’ అంటూ మెసేజ్లు వస్తున్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా మొత్తం
లోన్ యాప్ డౌన్లోడ్ చేయగానే డబ్బు ఖాతాలో జమ అయ్యింది... రెట్టింపు సొమ్ము ఆరు రోజుల్లో చెల్లించాలంటూ షరతు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నుంచి రూ. 7 లక్షలు వసూ�
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు.
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మెసేజ్ వచ
పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్ని�
‘తెలంగాణ పౌరులారా.. సైబర్నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర పోలీస్శాఖ ప్రజలను హెచ్చరిస్తున్నది. అనుక్షణం సైబర్నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్నే�
ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉం టుంది..అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయం టూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం