నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�
ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్లో ట్రేడింగ్ గురించి...శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎ
Cyber Crime | ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్మీడియా ఫ్లాట్ఫామ్స్లో బిజినెస్ ప్రమోషన్ల పేర్లతో సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. సైబర్నేరగాళ్లు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు కొట్ట
ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్మీడియా ఫ్లాట్ఫామ్స్లో బిజినెస్ ప్రమోషన్ల పేర్లతో సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. సైబర్నేరగాళ్లు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్త�
సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మోసగించేందుకు వాడుతున్న ఖాతాను పట్టుకునేందుకు సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శిక్షణ ఇప్ప�
FedEx | ‘ఫెడెక్స్' కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ముఠా అమాయకుల నుంచి దాదాపు రూ.18.24 కోట్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శి�
Cyber crime | సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు( Bank accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్(arrested) చేశారు.
లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది.
సాంకేతిక ప్రపంచం స్మార్ట్నెస్ సంతరించుకునే కొద్దీ... స్కామర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అలా వాళ్లు సంధిస్తున్నవే సందేశాస్ర్తాలు. తలాతోకా లేని చిరునామాతో బల్క్గా పంపే మెసేజ్లు వినియోగదారుల �
ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగి�
ప్రజాపాలనలో మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించింది. మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్కార్డు మంజూరైంది. ఫైనల్ వెరిఫికేషన్ కోసం మేం కాల్ చేస్తున్నాం.. మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలను చెప్�
భవిష్యత్తులో భూములు, బంగారం కాదు.. డాటా (వ్యక్తిగత సమాచారం) అనేది వీటికంటే అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు చెప్తున్న మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు.