Beware Of Fraud Calls | కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ(డీవోటీ) పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. మొబైల్ నంబర్లు(కనెక్షన్లు) తొలగిస్తామని, మీ నంబర్ కొన
సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.
నగరానికి చెందిన 29 ఏండ్ల యువకుడు తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకొని.. తిరిగి రుణం చెల్లించాడు. అయితే, రుణ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్చేసి.. నీవు ఇంకా రూ. 95,500 చెల్లించాల్సి ఉంది.. అంటూ ఒత్తిడ�
రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్లో పార్ట్టైమ్ ఉద్యోగాల గురించి తొలు�
70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముం
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో రూ. 500 ఎరవేసి లక్షలు దోచేస్తున్న సైబర్నేరగాళ్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం..
పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహె�
గూగుల్ టాస్క్లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర
డీప్ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగానే వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి.
స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు సంపాదించ వచ్చని.. మేం చెప్పే గైడెన్స్ను అనుసరించి.. టిప్స్ ఫాలో అవుతే చాలు.. మీరు అనుకున్న లాభాలు ఇట్టే వచ్చేస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతో చాలా మంది బోల్తా ప�
ఉద్యోగం వస్తుందని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి కుచ్చుటోపీ వేసిన సంఘటన నవాబ్పేట మండలంలో చోటు చేసుకున్నది.
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. మోసానికి గురైన రెండు వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు అప్పగించారు.
నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�