ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలో దూకి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీరి పన్నాగాలను పసిగట్టిన పోలీసులు వెంటాడి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించ
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రినే టార్గెట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 కొట్టేశారు. దీనిపై చెన్నై పోలీసులకు, బ్యాంక్ అధ
సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రికార్డు సృష్టించారు. తమ వద్ద నమోదైన 44 కేసులను పరిష్కరించి, నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన రూ.2.23 కోట్లను రికవరీ చేసి, ఆ సొమ్�
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ �
సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల న
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేస్తున్నారు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి ఆకర్శిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ బాగుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
చైనా సైబర్నేరగాళ్ల ఆదేశాల మేరకు పనిచేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కిన పార్ట్టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నేరగాళ్ల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది.