కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తులను గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు స్వీకరించింది.
ఇది ఆన్లైన్ కిడ్నాపింగ్ గేమ్.. ఇది ఎలా ఉంటుందంటే.. సైబర్ నేరగాళ్లు మీ డాటాను సేకరించి మీ ఫొటోలను మార్పింగ్ చేసి మీరు కిడ్నాప్ అయినట్టు మీ పిల్లలకు పంపుతారు.
దేశంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు సైబర్ నేరగాళ్లు మన దేశం నుంచి రూ.10,319 కోట్�
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత కొత్తపుంతలు తొక్కుతున్నదో అదేవిధంగా సైబర్ నేరగాళ్లు అదే సాంకేతికతను ఉపయోగించుకొని మోడర్న్ ైస్టెల్లో నేరాలకు పాల్పడుతున్నారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో సైబర్ క్రైం మోసాలు భారీగా పెరిగాయి. సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల చేతుల్లో అమాయకులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప
ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలో దూకి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీరి పన్నాగాలను పసిగట్టిన పోలీసులు వెంటాడి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించ
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రినే టార్గెట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 కొట్టేశారు. దీనిపై చెన్నై పోలీసులకు, బ్యాంక్ అధ
సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రికార్డు సృష్టించారు. తమ వద్ద నమోదైన 44 కేసులను పరిష్కరించి, నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన రూ.2.23 కోట్లను రికవరీ చేసి, ఆ సొమ్�
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ �