ఇంటర్నెట్ వినియోగదారులను ‘.అకిరా’ కలవరపెడుతున్నది. ఈ రాన్సమ్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు విండోస్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్స్ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా దొంగిలించిన వినియోగదారుల వ్యక్తిగత సమ
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుని విదేశాలకు తరలించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రకాశ్ ప్రజాపతి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు హైదరాబాద్ పోలీసులు గ�
దేశంలో సైబర్క్రైమ్ నేరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020 నుంచి 2023 మే 15 వరకు ఏకంగా 22,57,808 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. కానీ వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో రాష్ర్టాలు విఫలమవుతున్న�
తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించార
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �
ఐఫోన్లే లక్ష్యంగా హ్యాకర్లు దాడికి పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు శుక్రవారం హెచ్చరించారు. ఇప్పటికే గుర్తు తెలియని మాల్వేర్ ఉన్న ఫోన్లపై ఐమెసేజ్ ద్వారా నియంత్రణ సాధిస్తున్నారని తెలి�
అప్రమత్తంగా ఉంటే సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టవచ్చని రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. మంగళవారం డిఫెన్స్కాలనీ కార్యాలయంలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన
తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు.
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
భద్రాచలం పట్టణానికి చెందిన రవి (పేరు మార్చాం) ఫోన్కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. ‘మీ అకౌంట్ నుంచి రూ.2 వేలు డెబిట్ అయ్యాయి. మీరు డ్రా చేయకపోతే కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి’ అని. వెం�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్' జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిల�
:ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్సై శంకర్ అన్నారు. శనివారం చిట్టాపూర్లో మత్తుపదార్థాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.