ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
భద్రాచలం పట్టణానికి చెందిన రవి (పేరు మార్చాం) ఫోన్కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. ‘మీ అకౌంట్ నుంచి రూ.2 వేలు డెబిట్ అయ్యాయి. మీరు డ్రా చేయకపోతే కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి’ అని. వెం�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్' జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిల�
:ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్సై శంకర్ అన్నారు. శనివారం చిట్టాపూర్లో మత్తుపదార్థాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ‘నీ నగ్న రూపం బయటపెడతా’ అంటూ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోవడమో, అడిగినంత డబ్బు సమర్పించు కోవడమో పరిష్కారం కాదు.. ధైర్యంగా, తెగువతో పోరాడమని సూచిస్తా�
ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ రాచకొండ సీఐ సురేందర్ సూచించారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది.
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కార్డు నంబర్లు, ఓటీపీలు తెలుసుకొని నగదు కాజేసిన ముఠాలు.. ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్తో ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�
ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాలైన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సైబర్క్రైమ్, మాదక ద్రవ్యాల ముప్పును గుర్తిస్తూ వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీస్ కమిషన�