సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు
నల్లగొండ : అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ మాగ్నెట్ రీడర్ మిషన్లతో డ
విద్యార్థులు మృతి | సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది.
హైదరాబాద్లో మొదటి రోజు కర్ఫ్యూ సందర్భంగా వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినట్లు ఓ నకిలీ వీడియోను ప్రసారం చేసిన తొలివెలుగు యూట్యూబ్ చానల్పై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాతో పాటు, సుల్తాన్బజార్ �