నల్లగొండ : అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ మాగ్నెట్ రీడర్ మిషన్లతో డ
విద్యార్థులు మృతి | సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది.
హైదరాబాద్లో మొదటి రోజు కర్ఫ్యూ సందర్భంగా వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినట్లు ఓ నకిలీ వీడియోను ప్రసారం చేసిన తొలివెలుగు యూట్యూబ్ చానల్పై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాతో పాటు, సుల్తాన్బజార్ �