అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో ఉన్న అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వాసం స్వామి మాట్లాడుతూ అపరిచిత నంబర్ల నుంచి వచ్చే లింక్లు, కాల్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని సూచించారు.
-అబ్లుల్లాపూర్మెట్, డిసెంబర్ 16