వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే నమ్మంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట చేస్తున్న గిఫ్ట్ డీడ్లు (Gift Deed) చాలా వరకు దుర్వినియోగమవుతున్నాయని, ఈ క్రమంలో తమ పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకునే వీలు �
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యా�
పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ బాధిత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు మొదటి స్థానంలో నిలువగా, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు 2వ స్థానంలో నిలిచారని అపోలో వైద్యనిపుణులు వెల్లడించారు.
జెట్ వికాస తరంగిణి గ్రీన్ సిటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మహిళా ఆరోగ్య వికాస్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియా మెల్బో�
వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణను ఇచ్చింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం�
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు కోవే తెలంగాణ చాప్టర్ సభ్యులు తెలిపారు. 18 వ్యాపారాలపై అవగాహన కల్పించనున్నట్టు
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముద�
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధ
అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భ�
నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో ఉన్న అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఖైరతాబాద్లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో గురువారం ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్'పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పల�