సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ ఫర్ సేఫ్ సొసైటీ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేశ్, డీసీపీ సుబ్బరాయుడు, అదనపు డీసీపీ రంగారావు, ఏసీపీలు మధుసూదన్రెడ్డి, టీటీఐ ఏసీపీ శంకర్రాజు తదితరులు