రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఆటోడ్రైవర్లు కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు పార్టీ తరఫున రూ.5లక్షల బీమా చేయిస్తానని, పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానంటూ ఇటీవల సిరిసిల్లలో �
ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిక�
ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రై
రాష్ట్రం లో ఆటో డ్రైవర్ల జీవితాలను రేవంత్రెడ్డి ఆగం చేసిం డు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ని యోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ డివిజన్లో మా
కేసీఆర్ హయాంలో రందీలేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్వ
ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రమాదవశాత్తు చనిపోతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రూ.5 లక్షల బీమా పథకాన్ని కూడా రేవంత్ సర్కా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
జూబ్లీహిల్స్ ప్రచారానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్గూడకు వచ్చిన ఆయన, ఎమ్మెల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై అక్కడున్న ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 32 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.550తో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గడ్డం దశరథ గౌడ్ రూ.10 లక్షల పోస్టల్ ప్రమాద బీమా చేయించారు. శనివారం బీమా పత్రా
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో చితికిపోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, చెవులు చిల్లులు పడేలా
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్స్టాండ్ లోపల, వెలుపల గల రెండు ఆటో స్టాండ్లను తొలగించాలన�
Auto Stand | 65వ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఫ్రీడమ్ పార్క్ పక్కన గల స్వయంకృషి ఆటో యూనియన్ స్టాండ్ వద్ద భారీ ఎత్తున మట్టి కుప్పలను వేయడంతో ఆటో స్టాండ్ కనిపించకుండా పోవడంతో, ప్�