రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోవత్సవాల్లో భాగంగా సోమవారం చుంచుపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై డీటీఓ భూషిత్రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉన్నారని, ప్రమాద బీమాతో భరోసానిచ్చారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆదివారం ఎల్ల�
ఆటోడ్రైవర్ల ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేల జీవన భృతి ఇవ్వకపోగా.. వాటిని అడిగిన పాపానికి పోలీసులు ఒక్కో ఆటో డ్రైవర్ను ఈడ్చిపడేశారు.
KTR | రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తామన�
Auto Drivers| కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ నేతలు ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3న ‘అసెంబ్లీ ముట్టడి’కి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతి�
రోడ్డుపై(Road) ఉన్న గుంతను పూడ్చాలని కోరుతూ ప్రజలు పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన ఆటో డ్రైవర్లు(Auto drivers) తామే నడుం బిగించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఆటోడ్రైవర్లు కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు పార్టీ తరఫున రూ.5లక్షల బీమా చేయిస్తానని, పాలసీ ప్రీమియం తానే చెల్లిస్తానంటూ ఇటీవల సిరిసిల్లలో �
ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిక�
ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రై
రాష్ట్రం లో ఆటో డ్రైవర్ల జీవితాలను రేవంత్రెడ్డి ఆగం చేసిం డు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ని యోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ డివిజన్లో మా