‘సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. మాకు రావాల్సిన రూ.24 వేలు ఎప్పుడు చెల్లిస్�
‘మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో మా బతుకులు ఆగమవుతు న్నయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినంక ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఇబ్
Dasyam Vinay Bhasker | రాష్ట్రంలోని ఆటో కార్మికులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలి అని పిలుప�
కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు లేక అప్పుల ఊబిలోకి కూరుకపోతున్నారు.
Pawan Kalyan | జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
Chandrababu | ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్ర�
ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని, ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఐఎల్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిం�
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఓట్లు వేయబోమని ప్రతిజ్ఞ చేయాలని మహారాష్ట్ర ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలను ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రెయిడ్ హెయిల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో డ్రైవర్ల సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ�
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది.